Home
Norton
Norton News
-
Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో మరో ప్రముఖ బ్రాండ్ భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ లెజెండరీ మోటార్సైకిల్ బ్రాండ్ నార్టన్ మోటార్సైకిల్స్ భారతదేశంలో తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ యాజమాన్యంలోని నార్టన్, తమిళనాడులోని హోసూర్ ప్లాంట్లో తన కొత్త బైక్ల ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. జూలైలో గ్లోబల్ మార్కెట్లో ఈ బైక్ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం టీవీఎస్ మోటార్ ఆధ్వర్యంలో నార్టన్ మోటార్సైకిల్స్ భారతదేశంలో తయారీ కార్యకలాపాలను…
తాజావార్తలు
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!