Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి మచ్చుకైనా కనిపించడం లేదు. గత కొంతకాలంగా కొనసాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు మరోసారి హింసాత్మక రూపం దాల్చాయి. తాజాగా జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో పలు జిల్లాల్లో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన రాకెట్ దాడులు నివాస ప్రాంతాలపై పడటంతో ఈ…