కరోనా పేరు మళ్లీ జనాల్లో వినిపిస్తుంది.. గత రెండేళ్లుగా ఊపిరి పీల్చుకున్న జనాలు ఇప్పుడు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయ బ్రాంతులకు గురవుతున్నారు.. కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.. ఈ వైరస్ వ్యాప్తి పై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే 21 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.. మరోవైపు…