భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన IndiGoలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. పీపీటర్ ఎల్బర్స్ మార్చి 2026లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన తరువాత, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ విల్లీ వాల్ష్ ను కొత్త CEOగా నియమించారు. ఇండిగో భారతదేశంలో సుమారు 65% మార్కెట్ షేర్ కలిగిన పెద్ద ఎయిర్లైన్. ఇలాంటి కంపెనీలో CEO మార్పు అంటే మొత్తం విమానయాన రంగంపై ప్రభావం ఉంటుంది. కొత్త…