తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యే హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ ఏమిటంటే.. నవీన్ పోలిశెట్టి ఇప్పుడు తెలుగు సినిమాకు ‘ప్రదీప్ రంగనాథన్’లా మారాడని. అంటే.. తక్కువ సినిమాలే చేసినా ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టెడీ గ్రోత్ చూపించే హీరో అన్న మాట. నవీన్ పోలిశెట్టి కెరీర్ను పరిశీలిస్తే..…
లేటైనా ఫర్వాలేదు. టిక్కెట్ కొన్న ప్రేక్షకుడిని శాటిస్ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియజేశాడు. స్వతహాగా రైటర్ అయిన నవీన్ అన్నీ తానై నడిపిస్తూ వుంటాడు.దీంతో సినిమా సినిమా మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్కు రెడీ అవుతుండగా నవీన్కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాదిగ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ పూర్తిచేసే పనిలో వున్నాడు.…