Diabetes Eye Symptoms: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న మధుమేహ ముప్పు గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాధి భారతదేశంలో ఒక అంటువ్యాధిగా మారింది. ICMR–INDIAB అధ్యయనం ప్రకారం.. దేశంలో 100 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ను తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలు తేలికపాటివి, కానీ ఇది క్రమంగా శరీరంలోని అనేక భాగాలను, ముఖ్యంగా…