Manipur Violence: మణిపూర్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ ఆగడం లేదు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి ప్రతిరోజూ హింసాత్మక ఘటన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి దుండగులు సెక్యూరిటీ గార్డు ఇంటికి నిప్పు పెట్టారు. మణిపూర్ హింసను అరికట్టేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది.
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం ముగిసిన మరుసటి రోజు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.
Manipur Violence: మే 3న మణిపూర్లో చెలరేగిన హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. దీంతో పాటు మృతుల కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకట�