Devendra Fadnavis: “బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ…
cheating Case : ముంబై మాజీ మేయర్,శివసేన (యుబీటీ) నాయకురాలు కిషోరీ ఫడ్నేకర్తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. సబర్బన్ వర్లీలో మహారాష్ట్ర ప్రభుత్వ స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (ఎస్ఆర్ఏ) ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను కొనుగోలు చేశారని ఆమెపై ఆరోపణలు వెలువడ్డాయి.