గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన తర్వాత స్పైస్జెట్ విమానం ల్యాండింగ్ గేర్ వీల్ తెగిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ముంబై విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం 75 మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే, స్పైస్జెట్ విమానం ల్యాండింగ్ గేర్ వీల్ తెగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.…
SpiceJet Emergency Landing: ముంబై విమానాశ్రయంలో శుక్రవారం స్పైస్జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్జెట్ విమానం టేకాఫ్ తర్వాత విమానం చక్రం రన్వేపై కనిపించింది. వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ.. విమానంలోని 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. READ ALSO: Karimnagar : కరీంనగర్లో భారీ వర్షాలు, లోయర్ మానేరు జలాశయానికి వెల్లువెత్తుతున్న…