మోటరోలా యాజమాన్యం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే యూరప్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ఫోన్, గ్లోబల్ వేరియంట్తో పోలిస్తే భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన అప్గ్రేడ్లతో డిసెంబర్ 15న భారత మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్ 70 మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే రంగులు ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణగా…