ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ప్రొఫెషనల్ వర్క్ కూడా స్మార్ట్ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, యూపీఐ చెల్లింపులు, పవర్ బిల్లులు కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. దాంతో మొబైల్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్ఫోన్ చాలా సమయం వాడాలంటే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం చేసే…