మినీ తన కొత్త పూర్తి-ఎలక్ట్రిక్ కంట్రీమాన్ SE All4 ను భారత్ లో విడుదల చేసింది. ఈ కారు స్పోర్టీ JCW-బ్యాక్ గ్రౌండ్ ట్రిమ్లో వస్తుంది. దీని ధర రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). బుకింగ్లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. కొత్త కంట్రీమ్యాన్ SE All4 66.45kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ సెటప్ను కలిగి ఉంది. ఇవి కలిసి 313hp పవర్, 494Nm టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ SUV కేవలం 5.6 సెకన్లలో 0-100kmph వేగాన్ని…