భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ విటారా ధరలను ఎట్టకేలకు ప్రకటించింది. అనేక ఆటో ఈవెంట్లలో ప్రదర్శించబడిన తర్వాత, ఈ కారు ఇప్పుడు అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.. NCR ప్రాంతంలోని డీలర్షిప్ వర్గాల ప్రకారం, బ్యాటరీతో కూడిన ఇ విటారా యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుండి ప్రారంభమై రూ.20.01 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఇ-విటారా ధరలను కంపెనీ నిన్న ప్రకటించింది. ఆ…