భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ విటారా ధరలను ఎట్టకేలకు ప్రకటించింది. అనేక ఆటో ఈవెంట్లలో ప్రదర్శించబడిన తర్వాత, ఈ కారు ఇప్పుడు అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.. NCR ప్రాంతంలోని డీలర్షిప్ వర్గాల ప్రకారం, బ్యాటరీతో కూడిన ఇ విటారా యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుండి ప్రారంభమై రూ.20.01 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఇ-విటారా ధరలను కంపెనీ నిన్న ప్రకటించింది. ఆ…
మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV, మారుతి ఇ-విటారాను డిసెంబర్ 2, 2025న భారత్ లో విడుదల చేయనుంది. దీనిని మొదటిసారిగా భారత్ లో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో ఆవిష్కరించారు. దీనిని భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి ఇ విటారా భారత్ లో మేక్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారుగా కొత్త గుర్తింపును సృష్టిస్తోంది. ఆగస్టు 26న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…