గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటానని కూతురు చెప్పడంతో తల్లి, కుమారుడు కలిసి కన్న కూతురినే హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. అనంతరం డెడ్ బాడీని చెక్ డ్యాంలో పడేశారే. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ భావ్నగర్లోని భికాడ గ్రామంలో పరువు హత్య జరిగింది. హిమ్మత్భాయ్…