Home
Lords Odi
Lords Odi News
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
Rohit Sharma: ఇది చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ తప్పదు.. లార్డ్స్ వన్డేనే.. హిట్ మ్యాన్ చివరి వన్డే.. దీనికోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.. ఇలా ఎన్నో పుకార్లు వచ్చాయి.. అందుకు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడానికి ముడి పెట్టి మరీ ప్రచారం మొదలు పెట్టారు.. కానీ, తనలో ఇంకా పస తగ్గలేదని.. పరుగుల దాహం తీరలేదని.. బ్యాట్తేనే సమాచారం చెప్పాడు రోహిత్.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో అద్భుతమైన… -
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసి సత్తా చాటాడు. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హిట్ మ్యాన్, ఈ కీలక మ్యాచ్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్… -
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
యువకుడు, మంచి ఎత్తు ఉన్నాడు, లార్డ్స్ లాంటి పిచ్లపై బౌలింగ్ బాగా వేస్తాడు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు అని సెలెక్టర్లు భావించారు. భారత అభిమానులు, నెటిజన్లు కూడా ఈ యువ పేసర్ నుంచి ఒక అద్భుతమైన స్పెల్ను ఆశించారు. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది! లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆ బౌలర్కు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో 26 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్… -
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా భారత జట్టు ముందు 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలోనే వన్డే ఫార్మాట్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే… -
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇది నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వికెట్ అద్భుతంగా కనిపిస్తోందని, భారీ స్కోరు సాధించి భారత్పై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా బ్రూక్ పేర్కొన్నాడు. గత మ్యాచ్లో జో రూట్ ఆడిన… -
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
Rohit Sharma Retirement: లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో వన్డేతో మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ విజేతను తేల్చేది కాదు, ఇరు దేశాల మధ్య జరిగే 22వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ టైటిల్ ఎవరిదో నిర్ణయించే అసలైన ఫైనల్ మ్యాచ్. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి సిరీస్ను సమం… -
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
Rohit Sharma Retirement: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్ణయాత్మక మూడో వన్డే (3rd ODI) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక పోరు కంటే ఎక్కువగా.. భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవితవ్యంపైనే క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ… -
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
రేపు ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రన్ తీసే క్రమంలో అతడి కుడి హ్యామ్స్ట్రింగ్కు బలమైన గాయం కావడంతో, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కోసం పంపించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీ సుందర్ స్థానంలో యువ… -
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఆదివారం జరగనున్న మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్లో ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. గత కొన్ని మ్యాచ్లుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోకపోవడం, అతడిని బెంచ్కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సిరీస్లో భారత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ కూడా చేయగల ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లకు… -
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
లార్డ్స్ మైదానంలో వన్డే మ్యాచ్ గెలిచి భారత్ సరిగ్గా 22 ఏళ్లు అవుతోంది. 2004 తర్వాత ఈ చారిత్రాత్మక మైదానంలో టీమిండియా ఒక్క వన్డే కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కార్డిఫ్లో ఇంగ్లాండ్ పునరాగమనం చేయడంతో ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1983లో కపిల్…
తాజావార్తలు
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!