Hyderabad: హైదరాబాద్లోని ముషీరాబాద్ రాంనగర్లో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు.. కేవలం మూడువేల రూపాయల లోన్ కట్టాలని నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. న్యూడ్ ఫోటోలు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తాళలేక ప్రేమ్కుమార్ (36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య నాగవేణి తెలిపిన…
లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ కేసులో మాస్టర్ మైండ్తో పాటు.. మరొక నిందితుడు అరెస్ట్ అయ్యారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. లోన్ యాప్ నిర్వాహకులు 2000 రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించలేదని ఓ వ్యక్తిని వేధింపులకు దిగారు. దీంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.