టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ల బంధం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు, వివాదాలు జరిగాయో మనం చూశాం. బయట ఎన్ని విమర్శలు వచ్చినా ఈ జంట మాత్రం కలిసే ఉంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, వీరి బంధంపై నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ మొదటిసారి నోరు విప్పారు. పవిత్ర లోకేష్ తమ ఇంట్లోకి వచ్చాక తన తండ్రిలో వచ్చిన సానుకూల మార్పుల గురించి ఆయన షాకింగ్…