కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. డిసెంబర్ 2025 నుంచి తన కస్టమర్లకు ట్రాన్సాక్షన్స్ అలర్ట్ కోసం ప్రతి SMS కి ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించబోతోంది. నిర్వహణ ఖర్చులను భరించే లక్ష్యంతో, బ్యాంక్ వినియోగదారులకు వారి ఖాతా కార్యకలాపాల గురించి సకాలంలో అప్ డేట్స్ ను అందించడం కొనసాగించాలని చూస్తోంది. నెలకు 30 అలర్ట్స్ ఉచిత పరిమితి ఉంటుంది. ఆ తర్వాత SMS కి రూ.0.15 వసూలు చేస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. Also…
ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం…