‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి విభిన్న చిత్రాలతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్, ఇప్పుడు సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ **‘కిల్లర్’**తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరోయిన్గా జ్యో�