కన్నడ చిత్రసీమలో ప్రస్తుతం కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విజయంలో కథానాయిక దీప్శిఖ చంద్రన్ పోషించిన పాత్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అవుతుంటాయి. కానీ ‘మార్క్’ చిత్రంలో దీప్శిఖ తన నటనతో…