భారత సైన్యంలో చేరాలని కలలు కనే అభ్యర్థులకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం భారత సైన్యం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు భారత సైన్యం అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పరీక్షకు ఏప్రిల్ 1, 2026 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. Also…
ఆర్మీలో చేరాలని, దేశ సేవలో భాగం కావాలని యువత కలలు కంటుంటారు. ఆర్మీకి సెలెక్ట్ అయ్యేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. మరి మీరు కూడా భారత సైన్యంలో చేరాలనుకుంటున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అగ్నివీర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు/ఇతర ర్యాంకుల నియామకాల కోసం ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఆర్మీ సీఈఈ 2026) రిజిస్ట్రేషన్ తేదీలను భారత సైన్యం ప్రకటించింది. అధికారిక వివరాల ప్రకారం, ఆర్మీ సీఈఈ 2026 కోసం దరఖాస్తులు ఈరోజు, ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యాయి.…