Landslide In Jammu Kashmir: భారీ వర్షాలు జమ్మూకశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది అని అధికారులు ఇవాళ (ఆగస్టు 27న) ఉదయం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు. Read Also: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం..…
J&K Flash Floods: జమ్మూలో వరద దారుణంగా కొనసాగుతుంది. గ్రామాలకు గ్రామాలు జల దిగ్బంధనలో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఊరేదో ఏరేదో కనిపించడం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది. మంచి నీళ్లు లేవు.. ఆహారం లేదు.. కరెంట్ కూడా లేదు. పిల్లలు వృద్ధులు నరకం అనుభవించారు. సాయం కోసం డాబాల పైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగుల్లోకి…
Jammu Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్లోని దోడాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడడం, రాళ్లు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక చోట్ల అధికారులు రహదారులన్నీ మూసివేశారు. దోడా జిల్లాలోని థాత్రి సబ్ డివిజన్లో క్లౌడ్ బరస్ట్ కావడంతో విపత్తు సంభవించింది. ఈ ఘటనలో 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కఠువా, కిశ్త్వాడ్లోనూ ఇటువంటి విపత్తులే సంభవించాయి. గతంలో కిష్త్వార్, థరాలిలో కూడా ఇలాంటి…