భారత రక్షణ దళాల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రత్యేకమైనది..ఈ సంస్థ సైన్యం భారత్, చైనా ల మధ్య రక్షణ దళంగా ఉంటారు..ఈ పోర్స్ లో ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ నేడు(జూన్ 27న) ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు.. తాజాగా ఈ పోస్టుల కోసం 458 పోస్టుల నోటిఫికేషన్ ను…