ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు.. వంట గ్యాస్ ధరలకు బ్రేక్ పడింది.. అయితే, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో.. భారత్లో ఎప్పుడైనా పెట్రో, గ్యాస్ ధరలు పెరుగుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. దానికి తోడు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో.. ఇక, త్వరలోనే వడ్డింపు అంటూ అనేక వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. చమురు సంస్తలు భారీ వడ్డింపునకు పూనుకున్నాయి.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగిపోయాయి.. దాదాపు 5 నెలల…