ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర’ మరో యాత్రను ప్రకటించింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది, అదే సమయంలో ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు,…