జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన అన్ని వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని మోడళ్లకు వర్తిస్తాయి. ఈ కంపెనీ భారతదేశంలో ఎంజీ హెక్టర్, విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీ, ఆస్టర్ వంటి కార్లను విక్రయిస్తుంది. అదనంగా, ఈ కంపెనీ త్వరలో తన 7-సీటర్ ఎస్యూవీ అయిన ఎంజీ మెజెస్టర్ ధరను ప్రకటించనుంది. Also Read:Vivo X300 Ultra: DSLR లెవల్ ఫోటోగ్రఫీ.. 200MP కెమెరా.. Vivo…
కుటుంబాలకు అత్యంత ప్రజాదరణ పొందిన MPVలు, SUVలు మార్కెట్ లో ఉన్నాయి. ఇవి బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అందుబాటులో ఉన్నాయి.7-సీటర్ కార్లు ఎందుకు పాపులర్ అంటే.. పెద్ద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలు, లాంగ్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రావెల్ కోసం 7-సీటర్ వాహనాలు బెస్ట్ ఆప్షన్. MPVలు (కారెన్స్, ఎర్టిగా) స్పేస్, కంఫర్ట్ ఇస్తాయి. SUVలు (స్కార్పియో N, ఫార్చ్యూనర్) రఫ్ రోడ్లు, స్టైల్ కోసం మంచివి. ప్రస్తుతం నిస్సాన్ గ్రావిటే లాంటి చవకైన మోడల్స్ మార్కెట్లో…
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…