Gautam Gambhir: నిన్న జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు సంజూ శామ్సన్ వెస్టిండీస్ ప్లేయర్స్కు చుక్కలు చూయించాడు. 50 బంతుల్లో ఏకంగా 97 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు పస్తుతం వైరల్గా మారాయి. ప్రెస్ మీట్లో చెప్పిన…