ఆదాయపు పన్ను చట్టంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత వస్తున్న అతిపెద్ద మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు, నిబంధనలు , ఫారమ్ల సంఖ్యలో భారీ మార్పులు జరిగాయి. ముఖ్యంగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘మెట్రో నగరాల’ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు నగరాలకే…