హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లను మూసివేశారు. గడచిన రెండు రోజుల నుండి వర్షపాతం తగ్గినందువల్ల.. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట)లకు ఎగువ నుండి వచ్చే వరద నీటి ఉద్ధృతి తగ్గింది. దీంతో తగినంత ఇన్ ఫ్లో లేని కారణంగా .. ఉన్నతాధి కారుల సూచనల మేరకు ఈ రెండు జలాశయాల గేట్లను జలమండలి అధికారులు నిన్న మూసివేసారు. నేడు ఈ వరద ప్రవాహం మరింత తగ్గు ముఖం పట్టడంతో హిమాయత్ సాగర్…
భారీ వర్షాలతో హిమాయత్సాగర్ నిండు కుండలా మారింది.. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.90 అడుగులకు చేరింది నీటిమట్టం దీంతో.. దిగువప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మొదటగా మూడు గేట్లను ఎత్తి దిగువకను నీటిని విడుదల చేస్తున్నారు.. హిమాయత్సాగర్కు మొత్తం 17 గేట్లు ఉండగా… 5వ నంబర్ గేట్ ను ఎత్తిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. మూసి నదిలోకి నీటిని వదిలారు.. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇలానే కొనసాగితే మరిన్ని…