టీమిండియా ప్లేయర్స్ 45 రోజుల విరామం అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో ఆరంభమయ్యే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ 2024 ప్రదర్శన ఆధారంగా కొందరు ఆటగాళ�
Himanshu : ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత కేదార్ సింగ్ మనవడిని దుండగులు కొట్టి చంపారు.