ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హిజ్రాల గ్రూపు వీరంగం సృష్టించింది. ఏరియాలుగా పంచుకుని వసూళ్లపై హిజ్రాల గ్రూపుల మధ్య వాదోపవాదాలు చెలరేగడంతో.. అదికాస్త చిలి చిలికి గాలివానైంది.