మిడిల్ క్లాస్ వారు మంచి మైలేజీ అందించే బైకుల కోసం చూస్తుంటారు. టూ వీలర్ తయారీ కంపెనీలు మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఫీచర్లతో బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ బైక్లు మంచి మైలేజీని అందించడమే కాకుండా, వాటి నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ బైక్లు భారతదేశంలో ప్రజాదరణ పొందాయి. లక్ష రూపాయల లోపు లభించే కొన్ని బైక్ల వివరాలు మీకోసం.. Also Read:Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా…
భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం. ఇవి ప్రస్తుతం మార్కెట్లో అత్యంత అఫోర్డబుల్…