Malnadu Restaurant : హైదరాబాద్లోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతులు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ను ఛేదించేందుకు ఈగల్ టీం కొనసాగిస్తున్న దర్యాప్తులో మళ్లీ ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులైన హర్ష, సూర్య సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్య హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిసార్టులో వీకెండ్లకు డ్రగ్ పార్టీలను నిర్వహించేవాడు. మల్నాడు రెస్టారెంట్ను ఆధారంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేసే…