శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్తో గెలినప్పుడే నెట్రన్రేట్ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్రేట్పైనా దృష్టిపెట్టామని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల…