గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ
తెలంగణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 1,2,3 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రిజల్స్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారికి టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1,2,3 పరీక్షల ఫలితాల విడుదల తేదీలను ఫిక్స్ చేసిం�