Golden Era of Indian Cricket: ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో పురుష, మహిళ, యువ జట్లు కలిసి మొత్తం ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకోవడం భారత క్రికెట్ శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం భారత క్రికెట్కు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ స్వర్ణయుగంలో భారత్ మొత్తం ఆరు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఈ స్వర్ణయుగంలో…