ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. తల్లి పనిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి తన భర్త తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గిర్వాన్ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపారు.. Red Also:Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా…