భారతదేశ భవిష్యత్తును మార్చబోతున్న సరికొత్త తరం ‘జెన్ జీ’ (Gen Z) గురించి రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సంస్థ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని ‘జెన్ జీ’ అని పిలుస్తారు. వీరు మన దేశ ఆర్థిక వ్యవస్థను.. ముఖ్యంగా కొనుగోలు రంగాలను ఎలా ప్రభావితం చేయబోతున్నారో తెలుసుకుందాం. భవిష్యత్తుపై అంచనా.. 2030 నాటికి భారతదేశ జనాభాలో 27 శాతం మంది ఈ ‘జెన్ జీ’ తరానికి చెందిన వారే…