జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణ లో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. పది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది.. అమ్మవారు 15 నుంచి 23 వరకు ప్రత్యేక…