ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడంతో.. ప్రతి ఏడాది విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికే పలు సంస్థలు ఎలక్ట్రిక్ బైక్లను లాంచ్ చేశాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కూడ�