Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
పొద్దున్న లేచింది మొదలు… మనవాళ్లు చైనాను కీర్తించే పనిలోనే ఉంటారు. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది… వరల్డ్ సూపర్ పవర్ అంటే అమెరికా కాదు చైనా మాత్రమేనని… డప్పుకొడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే… ఒక్కోసారి అభివృద్ధి పేరుతో వేసే ముందడుగులు కూడా వినాశనానికి కారణమవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనా ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఏఐ… చైనాలో యువతకు ఉపాధి లేకుండా చేసేసింది. ఒక రకంగా… -
Mount Everest: ఎవరెస్ట్పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో రోజుకు 6వేల లీటర్లకు పైగా మూత్రం మంచుపైకి చేరుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కింద.. మనిషి తన శరీరం నుంచి బయటకు వచ్చిన వ్యర్థాన్ని వదిలేస్తున్నాడు. వేలాది మంది ఒకే చోట గుమిగూడి ఇలా చేయడం కారణంగా ఎవరెస్ట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క పర్వతారోహణ సీజన్లో ఈ మూత్రం వల్ల దాదాపు 154 టన్నుల మంచు కరిగే అవకాశం ఉంది. మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి… -
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
అక్టోబర్ 7..ఈ తేదీ గుర్తురాగానే ఇజ్రాయెల్ ప్రజల కళ్ల ముందు ఇప్పటికీ ఒకే దృశ్యం మెదులుతుంది. ఆ ఉదయం.. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిన రాకెట్లు.. సరిహద్దులు దాటుకొచ్చిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లు.. ఇళ్లలోకి, వీధుల్లోకి, పండుగ కోసం బయటకు వచ్చిన జనాల మధ్యకి చొచ్చుకొచ్చిన హింస.. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అంతా ఒక భయంకరమైన షాక్లోకి జారిపోయింది. ప్రపంచం టీవీ తెరల ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మొదలైన యుద్ధం… -
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
ఒకప్పుడు తమ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా కనిపించిన రెండు యుద్ధాలు ఇప్పుడు బయటకు చిమ్ముతున్న నిప్పురవ్వల్లా మారుతున్నాయి. ఒకటి రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణ. ఈ రెండు మంటల మధ్య ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం అక్కడి నగరాలు, సరిహద్దులు, యుద్ధభూములకే పరిమితం కావడం లేదు. ఆగస్టు 26 నుంచి రష్యా తమ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. సెప్టెంబర్… -
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ఒక కొండ కదిలింది. మంచు, రాళ్లు, మట్టి కలిసి కిందికి దూసుకొచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఒక నది దారి మారింది. ఆ తర్వాత నీరు, బురద, బండరాళ్లు కలిసి లోయ వైపు పరిగెత్తాయి. వంతెనలు మాయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఆగస్టు 26న నేపాల్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు భారత్కు ఒక తీవ్రమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఇదే హిమాలయాలు. ఇదే మంచు. ఇదే కొండలు. ఇదే మారుతున్న వాతావరణం. మరి… -
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
Data Tsunami : 2016 సెప్టెంబర్ 5వ తేదీకి ముందు నాటి రోజులను ఒక్కసారి గుర్తుచేసుకోండి. మొబైల్లో ఒక్క మెసేజ్ రాగానే లేదా వెబ్పేజ్ ఓపెన్ కాగానే.. డేటా ఎక్కడ ఖర్చయిపోతుందోనని వెంటనే ‘మొబైల్ డేటా’ బటన్ ఆపేయడం మనలో చాలామందికి అలవాటుగా ఉండేది. వీడియో ప్లే చేయడం అటుంచితే, సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా నెలల తరబడి వాయిదా వేసుకునేవాళ్లం. నెలకు మహా అయితే 200 ఎంబీ వాడుతూ, ఒక్క జీబీ డేటా కోసం ఏకంగా 228… -
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
ఒక ఉదయం నిద్రలేచేసరికి మనం నిన్నటి వరకు చూసిన తీరప్రాంతంలోని కొంత భాగం నీటిలో కనిపిస్తే? రోడ్లు నదుల్లా మారితే? తాగడానికి దాచుకున్న నీటిలో సముద్రపు ఉప్పు చేరితే? తరతరాలుగా ఒకే ప్రాంతంలో జీవించిన కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తే? ఇది ఏదో విపత్తు సినిమాలో కనిపించే దృశ్యం అనిపించొచ్చు కానీ ప్రపంచంలోని తీర ప్రాంతాల భవిష్యత్తు గురించి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన తాజా హెచ్చరిక చూస్తే ఇది సినిమా కథ కాదని అర్థమవుతుంది. ఐక్యరాజ్యసమితి… -
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
ఆగస్టు 26 తెల్లవారుజామున హిమాలయ శిఖరాల నుంచి విరుచుకుపడ్డ మంచు ప్రళయం నేపాల్ను అతలాకుతలం చేసింది. ఇళ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, ఊళ్లకు ఊళ్లే మట్టిదిబ్బలుగా మారాయి. కానీ ఇప్పుడు అక్కడి కన్నవారిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఆస్తి నష్టం గురించి కాదు… “మా పిల్లలు ఎక్కడున్నారు?” అన్నదే. విలయం జరిగి వారం రోజులు దాటినా… రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 600 మంది బడిపిల్లల జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. ఫోన్ లైన్లు తెగిపోయాయి, టవర్లు… -
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
నది ఒక్కసారిగా ఉప్పొంగితే మనం భయపడతాం. కానీ అదే నది నెమ్మదిగా మారుతుంటే? నది మారడమేంటని ఆలోచిస్తున్నారా? ఒక సంవత్సరం కొద్దిగా మారిన ప్రవాహం.. మరో సంవత్సరం కొద్దిగా తగ్గిన నీరు.. వర్షాకాలంలో మారిన వరదల లయ. నదితో పాటు కదిలే మట్టి క్రమంగా తగ్గిపోవడం.. ఇవేవీ ఒక్కరోజులో విపత్తులా కనిపించవు కానీ 20ఏళ్ల తర్వాత అదే మార్పులు ఒక ప్రాంతం వ్యవసాయాన్ని మార్చవచ్చు. చేపల జీవనాన్ని మార్చవచ్చు. నదీతీరాలను మార్చవచ్చు. చివరికి నదిని నమ్ముకుని జీవించే… -
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
డోలు-సన్నాయి దరువులు మోగుతున్నాయి. తాళాల శబ్దాల మధ్య గులాల్ గాల్లోకి ఎగురుతోంది. ఊరంతా పూల వాన కురుస్తోంది. ఆ పూల వాన మధ్య రాజఠీవితో అలంకరించిన ఒక రథం కదులుతోంది. ఆ రథంలో ఒక తల్లి, ఆమె ఒడిలో అప్పుడే కళ్లు తెరిచిన ఒక పసిపాప. ఆ పాప పేరు ‘గార్గి’. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఈ అపూర్వ ఘట్టానికి వేదికయ్యాయి. సాధారణంగా గ్రామాల్లో నాయకులు గెలిచినప్పుడో, దేవుడి ఉత్సవాలప్పుడో ఊరేగింపులు చూస్తుంటాం. కానీ ఒక ఆడపిల్ల…
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?