మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, ముంబై నుంచి దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ ఫ్లైట్కు మిస్సైల్ దాడి అలర్ట్ వచ్చింది. దీంతో ఆ ఫ్లైట్ అరుదైన ‘డబుల్ రివర్స్’ (double reverse) మాన్యువర్ చేసి, చివరికి సురక్షితంగా దుబాయ్లో ల్యాండ్ అయింది. ఈ ఘటన మార్చి 3, 2026 ఉదయం జరిగింది. ఎమిరేట్స్ ఫ్లైట్ EK501 ముంబై నుంచి బయలుదేరి దుబాయ్ వైపు వెళ్తుండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ…