ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రియారిటీ పెరుగుతోంది. ఛార్జింగ్, రేంజ్ విషయంలో వాహనదారులు ఆచితూచి వ్యవహరించి ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టేందుకు BYD కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. చైనాకు చెందిన ప్రఖ్యాత కార్ల కంపెనీ BYD, ఒక వినూత్న ఛార్జింగ్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి సంకోచించే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. వాహనం ఛార్జ్ కావడానికి సమయం పడుతుందని లేదా బ్యాటరీ మధ్యలో అయిపోతుందనే…
మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సూపర్ కార్గోను భారత్ లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఇది 170 క్యూబిక్ అడుగులు, 140 క్యూబిక్ అడుగులు, ట్రే డెక్ అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. సూపర్ కార్గో అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇది 13.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 11 kW పీక్ పవర్, 70 Nm టార్క్ను ఉత్పత్తి…