ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో MG విండ్సర్ EVని అందిస్తోంది. ఈ కారు 2025 వరకు అధిక డిమాండ్లో ఉంటుందని తయారీదారు పేర్కొన్నారు. ప్రస్తుత 2025 సంవత్సరంలో ఈ కారు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో MG మోటార్ ఇండియా అమ్మకాలలో 19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జనవరి- డిసెంబర్ 2025 మధ్య 70,554 యూనిట్లను విక్రయించింది. ఇది…
పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగింది. చాలా మంది పండగ వేళ కొత్త వెహికల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ పరిధిని అందించే బైక్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో పలు కంపెనీలకు చెందిన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఓలా రోడ్స్టర్ ఎక్స్, రివోల్ట్ RV1, Ultraviolette…
మార్కెట్ లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ 450S కొత్త వేరియంట్ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్లో పెద్ద 3.7 kWh బ్యాటరీ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.46 లక్షలు. ఈ స్కూటర్ 161 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఇది పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. గతంలో ఈ బ్యాటరీ 450X లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ అప్గ్రేడ్…