భారత్ లో ప్రతి నెలా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో బైక్ ప్రమాదాలున్నాయి. అనేక ప్రమాదాలలో గాయాలకు ప్రధాన కారణం హెల్మెట్లు ఉపయోగించకపోవడమే. ప్రమాదాలను తగ్గించడానికి, ఎల్లప్పుడూ సురక్షితమైన, మంచి నాణ్యత గల హెల్మెట్ను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. కంపెనీలు సైతం వాహనదారుల భద్రత కోసం క్వాలిటీ హెల్మెట్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా స్టడ్స్ ప్రీమియం బ్రాండ్ SMK భారతదేశంలో ప్రీమియం హెల్మెట్ విభాగంలో SMK నోవా…