పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలు మూసేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే అర్ధాంతరంగా చిక్కుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు.
భారతీయులకు (Indian Travellers) దుబాయ్ (Dubai) శుభవార్త చెప్పింది. భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.