శ్రావణ శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శనిపీడ వదిలి డబ్బు బంగారంతో ఐశ్వర్యవంతులవుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. మూడవ శ్రావణ శనివారం నాడు ఏ స్తోత్ర పారాయణం చేస్తే శని పీడ వదిలి డబ్బు బంగారంతో ఐశ్వర్యవంతులవుతారో తెలుసుకోవడానికి.. ఆ స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=asyNVNKhA44
శ్రావణ మాసం వచ్చేసింది.. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఇతర శుభకార్యాల్లో మునిగిపోయారు.. ఇవాళ తొలి శ్రావణ శనివారం కావడంతో.. గుడి గోపురాలకు తరలివెళ్తున్నారు భక్తులు.. అసలు తొలి శ్రావణ శనివారం నాడు ఏం చేయాలి..? ఏ స్తోత్ర పారాయణం చేస్తే బాగుటుంది.. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారితే.. జరుగుతోన్న తొలి శ్రావణ శనివారంనాడు స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=hIEOvg6Fwas