నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను, ముఖ్యంగా ధర్మం, దేశభక్తి అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. Also Read: Boyapati Srinu : నన్ను చూసి అందరూ…