ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘అల్లరి నరేష్’. కెరీర్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ ఉండడంతో అల్లరి నరేష్, ఇక ట్రెండ్ మార్చాల్సిన అవసరం వచ్చింది అని గుర్తించి చేసిన సినిమా ‘నాంది’. ఈ మూవీ అల్లరి నరేష్…
రెండు మూడేళ్లు సీరియల్స్లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు…
కరోనా మహమ్మారి ఎంతోమంది బలి తీసుకుంటోంది. ఆ జాబితాలో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయిన వారి కుటుంబాలకు పలువురు సెలెబ్రిటీలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. తాజాగా ‘నాంది’ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కరోనాతో ప్రాణాలు కోల్పోయిన పలువురు సినీ కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాకుండా ఇంకా సాయం చేయడానికి ముందుకు రావాలంటూ, చేతనైన సాయం చేసి మిగిలిన వారి ప్రాణాలు కాపాడుకుందాం అంటూ…